NewsInn

News in a Click

శుక్రవారం-రాశిఫలాలు

మేషం వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో ఊహించని…

Read More

న‌గ‌రంలో న‌వమి సంద‌ర్భంగా ట్రాఫిక్ ఆంక్ష‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా శుక్ర‌వారం న‌గ‌రంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు జరగనున్న శ్రీ రామ…

Read More

చిన్నారుల‌కు నాణ్య‌మైన‌ విద్య‌.. పోష‌కాహారం

స‌మ‌గ్ర‌ మాన‌వాభివృద్ధి పై సీఏం స‌మీక్ష‌ (హైద‌రాబాద్‌,న్యూస్ఇన్‌) రాష్ట్రంలోని ప్ర‌తి చిన్నారికి నాణ్య‌మైన విద్య‌, పోష‌కాహారం అందించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి…

Read More

ప్ర‌యాణికుల కు అనుగుణంగా ఎంఎంటీఎస్

సీఎం రేవంత్ రెడ్డి (హైద‌రాబాద్‌, న్యూస్ఇన్‌) హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాలో ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌లో…

Read More
జగ్గారెడ్డి-కుసుమ కుమార్ లు నిర్దోషులు

జగ్గారెడ్డి-కుసుమ కుమార్ లు నిర్దోషులు

-మాన‌వ అక్ర‌మ ర‌వాణా కేసులో కీల‌క నేత‌ల‌కు విముక్తి (హైదరాబాద్,న్యూస్ఇన్‌) కాంగ్రెస్ పార్టీలో కీల‌క రాజ‌కీయ నేత‌లకు ఓ ప్ర‌ధాన కేసులో విముక్తి ద‌క్కింది. మాన‌వ అక్ర‌మ‌ర‌వాణా…

Read More
పెరుగుతున్న ధ‌ర‌లు- త‌ప్ప‌ని అద‌న‌పు భారం

పెరుగుతున్న ధ‌ర‌లు- త‌ప్ప‌ని అద‌న‌పు భారం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ప‌శ్చిమాసియా యుద్ధ ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డుతోంది. ప్ర‌ధానంగా చ‌మురు ఉత్ప‌త్తుల‌పై ఎక్కువ‌గా ప‌డుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో కొత్త ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. దాదాపు 3 నెలల‌కు స‌రిప‌డా…

Read More

కోటి 15 ల‌క్ష‌ల కుటుంబాల‌కు జీవిత భీమా

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ఈ ఆర్ధిక సంవ‌త్స‌రం నుంచి ఇందిర‌మ్మ జీవిత భీమా ప‌థాకానికి రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కంలో 1.15 కోట్ల కుటుంబాల‌కు…

Read More

పెర‌గ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు – సాయంత్రం వ‌ర్షాలు…!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) నిన్న మొన్న‌టి వ‌ర‌కు వేస‌విలో చ‌ల్ల‌ద‌నంతో ఆహ్లాదంగా ఉన్న ప్ర‌జ‌ల‌కు ఈ రోజు నుంచి భిన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను ఒకే రోజు చూడాల్సి ఉంటుంది. రాష్ట్ర…

Read More

కోడంగ‌ల్ లో కీచక టీచర్ – భాగోతం…..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హించే కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కీచ‌క టీచ‌ర్ భాగోతం వెలుగు చూసింది. మ‌ద్దూరు మండ‌లం మోమినాపూర్ గ్రామంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఓ…

Read More