NewsInn

News in a Click

హెచ్ సీ ఏ హైదరాబాద్ కే పరిమితం : ఎంపీ కొండా

హెచ్ సీ ఏ హైదరాబాద్ కే పరిమితం : ఎంపీ కొండా

(హైదరాబాద్,న్యూస్ఇన్) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేవలం హైదరాబాద్ దగ్గర పరిమితం అయిందని, గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు న్యాయం జరగడం లేదని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.…

Read More
2029 ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ…!

2029 ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ…!

(హైదరాబాద్,న్యూస్ఇన్) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని జనసేన అధినేత ప్రకటించారు.తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రియాశీలం కానున్నారు. తెలంగాణ…

Read More
జనసేన యత్నాలు విఫలం-పవన్ ప్రెస్ మీట్

జనసేన యత్నాలు విఫలం-పవన్ ప్రెస్ మీట్

(హైదరాబాద్, న్యూస్ఇన్) హైదరాబాదులో బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో జనసేన పార్టీ వేసిన హౌజ్ మోషన్ పిటిషన్‌ను తో హైకోర్టును ఆశ్రయించింది.హైకోర్టు అనుమతితో హైదరాబాదులో…

Read More
ఉద్యమ స్పూర్తి-త్యాగాల ఫలితమే తెలంగాణ: సీఎం

ఉద్యమ స్పూర్తి-త్యాగాల ఫలితమే తెలంగాణ: సీఎం

(హైదరాబాద్, న్యూస్ఇన్) తెలంగాణ ఉద్యమ స్పూర్తి, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సాధ్యం అయిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమరవీరుల స్థూపం దగ్గర…

Read More
త్యాగాలు-పోరాటాల ఫలితమే తెలంగాణ : గవర్నర్

త్యాగాలు-పోరాటాల ఫలితమే తెలంగాణ : గవర్నర్

(హైదరాబాద్, న్యూస్ఇన్) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అమరవీరుల త్యాగాలకు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాలకు ప్రతీక అని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ రాష్ట్ర…

Read More
4 న అఖిలపక్ష సమావేశం

4 న అఖిలపక్ష సమావేశం

(హైదరాబాద్, న్యూస్ఇన్) ఈనెల 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

Read More
పాలమూరు పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలి

పాలమూరు పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలి

(పాలమూరు, న్యూస్ఇన్) పాలమూరు అధ్యయన వేదికరాఘవ చారి జే ఏ సి అద్వర్యంలోఈ నెల అయిదవ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటన సందర్బంగా…

Read More
12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’

12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’

(హైదరాబాద్, న్యూస్ఇన్) ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి ఆర్థ్యా…

Read More
మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

(హైదరాబాద్,న్యూస్ఇన్) ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EHS) అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సచివాలంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం…

Read More