NewsInn

News in a Click

శుక్రవారం,రాశి ఫలితాలు

మేషం చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్నిస్తుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు…

Read More
మహిళా రిజర్వేషన్లు – 2029 లో జమిలీ ఎన్నికలు

మహిళా రిజర్వేషన్లు – 2029 లో జమిలీ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రంలో నేనే రాజు…. నేనే మంత్రి 2027 మే లేదా జూన్ నాటికి జనాభా లెక్కలు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ ( న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి…

Read More

ఉగాదికి సనత్‌నగర్ “టిమ్స్” ప్రారంభం

సిద్ధమైన 16 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

Read More

మున్సిపల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కే ఆధిక్యం..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీలు మరియు 7 కార్పొరేషన్ల ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలను రాజనీతి స్ట్రాటజీస్ సంస్థ వెల్ల‌డించింది. ఈ సంస్థ అంచ‌నా వేసిన…

Read More

మ‌హా జాతరలో – మహిళా సంఘాలకు భారీ ఆదాయం

రూ. 6 కోట్ల పెట్టుబ‌డి..రూ. 3 కోట్ల లాభం అభినందించిన మంత్రి సీత‌క్క‌ (వ‌రంగల్,న్యూస్ఇన్‌) సమ్మక్క–సారలమ్మ మహా జాతర–2026 సందర్భంగా ములుగు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి…

Read More

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కొత్త హెల్త్ స్కీం…!

ఈ నెలాఖ‌రుకు ప్రారంభం (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం నిర్ణయించింది. సచివాలయంలో నేడు రాష్ట్ర…

Read More

పోలింగ్ రోజు ఘ‌ట‌న‌పై జ‌గ్గారెడ్డి వివ‌రణ‌…!

బీఆర్ ఎస్ నేత‌ల పై ఫైర్ (మెద‌క్,న్యూస్ఇన్‌) మున్సిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్ సందర్భంగా సంగారెడ్డి ప‌ట్ట‌ణంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి వివ‌ర‌ణ…

Read More

గాంధీ స‌రోవ‌ర్ కు ఈ నెలాఖ‌రులోనే శంకుస్థాప‌న

కేంద్ర మంత్రుల‌కు ఆహ్వానాలు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తాం సీఎం రేవంత్ రెడ్డి (న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌) ఈసా.. మూసీ న‌దుల సంగ‌మ స్థ‌లిలో ప్ర‌పంచ‌స్థాయి విద్యా సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక‌, ప‌ర్యావ‌ర‌ణ…

Read More

మున్సిపల్ ఎన్నికల్లో 73.01శాతం పోలింగ్

(హైదరాబాద్,న్యూస్ ఇన్) రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. చిన్నచిన్న ఘటనలు మినహా పెద్దగా అవంతరాలు ఎక్కడ ఏర్పడలేదు. ఎన్నికల్లోరాష్ట్ర వ్యాప్తంగా 73.01 శాతం…

Read More