NewsInn

News in a Click

మాజీ సీఎం కేసిఆర్….సీఎం రేవంత్ క‌లిసి పోయారు

కేంద్ర మంత్రి బండి సంజయ్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్కక్కు ఆయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి…

Read More

బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు స‌స్పెండ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) బీఆర్ ఎస్ లో వివాదాస్ప‌ద ఎమ్మెల్యేగా పేరున్న కౌషిక్ రెడ్డి వ్య‌వ‌హారం అసెంబ్లీలో దూమారం రేపింది.అధికార పార్టీ నేత‌లు ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. కౌషిక్…

Read More

మైనింగ్ స్కాం పై సీబీ’ఐ’ కి సిద్ద‌మా…రేవంత్ రెడ్డి

పొంగులేటిని బ్లాక్ మేయిల్ చేసేందుకే క‌మిటీ డిమాండ్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హౌస్ క‌మిటీ డిమాండ్ చేయ‌డం వెనుక బ్లాక్ మేయిల్ రాజ‌కీయం మాత్ర‌మే అని…

Read More
కాంగ్రెస్ కుంభ‌కోణాల‌పై విచార‌ణ జ‌రుపాలి

కాంగ్రెస్ కుంభ‌కోణాల‌పై విచార‌ణ జ‌రుపాలి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రం అవినీతి కుంభకోణాల కేంద్రంగా మారిపోయిన దుస్థితి నెలకొంది. లెక్కకు మించిన కుంభకోణాలు వరుసగా బయటపడుతుండటం…

Read More
పొంగులేటీని బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి-బీఆర్ ఎస్ నిర‌స‌న‌

పొంగులేటీని బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి-బీఆర్ ఎస్ నిర‌స‌న‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మంత్రి ప‌ద‌విని అడ్డుపెట్టుకుని అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని బీఆర్ ఎస్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించింది. గ‌న్ పార్క్ స‌మీపంలో…

Read More
కేంద్రం కోర్టులోకి అమ‌రావ‌తి  బంతి

కేంద్రం కోర్టులోకి అమ‌రావ‌తి బంతి

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఏపీ రాజ‌ధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకు ప్రుభుత్వం ఏపీ శాస‌న‌స‌భ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించింది. సభలో విభజన చట్టంలో సవరణ…

Read More
ఐపీఎల్ స్టార్ట్- బెట్టింగ్ పై పోలీస్ ఫోక‌స్

ఐపీఎల్ స్టార్ట్- బెట్టింగ్ పై పోలీస్ ఫోక‌స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల‌కు దాదాపు రెండు నెల‌ల పాటు క్రికెట్ వినోదాన్ని అందించే ఐపీఎస్-19 సీజ‌న్ ప్రారంభం అయింది. ఇదే స‌మ‌యంలో దీన్ని ఆస‌రాగా…

Read More

ముంబాయి ఇండియ‌న్స్ – కోల్ క‌త్త నైట్ రైడ‌ర్స్

ఐపీఎల్- 19 లో మ‌రో హై ఓల్టేజి మ్యాచ్ ఈ రోజు ముంబాయి వాంఖేడే స్టేడియంలో జ‌రుగ‌నుంది. ఐపీఎల్ లో అత్య‌త్తుమ జ‌ట్టుగా చ‌లామ‌ణి అవుతున్న ముంబాయి…

Read More

ఎర్త్ అవ‌ర్ లో స‌చివాల‌యం అందాలు…!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఎర్త్ అవ‌ర్ కార్యక్రమంలో భాగంగా అంబేద్క‌ర్ సచివాలయంలో రాత్రి 8:30 నుంచి 9:30 వరకు విద్యుత్ దీపాలను పూర్తిగా నిలిపివేశారు.“Give…

Read More

ప్ర‌జ‌ల ఇళ్లు కూలుస్తామంటే.. చూస్తూ ఉంటామా

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మూసీ సుంద‌రీ క‌ర‌ణ పేరుతో ప్ర‌భుత్వం పేద ప్ర‌జ‌ల ఇళ్ల‌ను సేక‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డాన్నిమాజీ మంత్రి స‌బితా ఇంద్రా రెడ్డి త‌ప్పు బ‌ట్టారు. మంచిరేవుల లో…

Read More