

(హైదరాబాద్,న్యూస్ఇన్) తెలంగాణా రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. బండి భగీరథ పోక్సో కేసుపై పార్టీల అభిప్రాయాలు రాజకీయంగా ఈ కేసును మరింత హాట్ హాట్ గా మారుస్తున్నాయి.పార్టీల నేతలు…
Read More
(హైదరాబాద్,న్యూస్ ఇన్) దేశవ్యాప్తంగా పెట్రోల్ లీటరుకు సగటున రూ.3, డీజిల్ లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. పెరిగిన ఈ ధరలు…
Read More(హైదరాబాద్,న్యూస్ఇన్) తెలంగాణలో పెరుగుతున్న గోవధ ఘటనలపై విహెచ్ పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి డా.సురేంద్ర కుమార్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. 1977 సంవతసరం నుంచి గోవధ…
Read More
(హైదరాబాద్,న్యూస్ఇన్) ప్రధాని మోడీ హయాంలో 93 పేపర్లు లీక్ అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్-యూజీ 2026 రద్దు… మోడీ ప్రభుత్వ నియంతృత్వ……
Read More
(హైదరాబాద్,న్యూస్ఇన్) ఇంటర్మీడిట్ విద్యా విధానంలో భారీ మార్పులు చేస్తూ తెలంగాణా సర్కార్ నిర్ణయం తీసుకుంది.సైన్స్ విద్యార్థులకు గతంలో ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ విధానాన్ని రెండు సంవత్సరాలకు…
Read Moreమేషం బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు…
Read Moreస్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం / ఉత్తరాయణంవసంత ఋతౌః / వైశాఖమాసం / కృష్ణపక్షంతిథి : త్రయోదశి ఉ 08.31 ఉపరి చతుర్దశి రా.తె 05.11…
Read More
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్) పంజాబ్ కింగ్స్, ముంబాయి ఇండియన్స్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారి విజయం ముంబాయిని వరించింది. తిలకవర్మ క్రీజులో నిలదొక్కుకోవడంతో ముంబాయిని గెలిపించే ఇన్నింగ్స్ ఆడారు.…
Read More
(హైదరాబాద్,న్యూస్ఇన్) తెలంగాణాతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా హాట్ హాట్ గా మారిన బండి భగీరథ్ బేయిల్ కేసు వాయిదా పడడంతో పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ…
Read More
(అమరావతి, న్యూస్ఇన్) ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తమ వాహన శ్రేణిని కుదించుకున్నారు.…
Read More