NewsInn

News in a Click

పంచాయతీ ఎన్నికలకు సాయంత్రమే షెడ్యూల్

రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్  రెడీ అవుతుంది.ఈ సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది.సాయంత్రం ఆరు గంటల 15 నిమిషాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికల నిర్వహించాలన్న యోచనలో ఎన్నికల కమిషన్ ఉంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లో ఎన్నికల కమిషన్ సాయంత్రం విడుదల చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *