(బిజినెస్ డెస్క్, న్యూస్ ఇన్)

ఈరోజు షేర్ మార్కెట్లో సెన్సెక్స్ సూచీ సుమారు 112.13 పాయింట్లు (సుమారు 0.13%) పెరిగి 85721 స్థాయికి చేరింది. ఇది నాలుగ నెలల తర్వాత నిఫ్టీ 50 సూచీ ఒక కొత్త రికార్డు స్థాయిని కూడా తాకింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు, భారతీయ మార్కెట్లో ముడి ద్రవ్యాల డిమాండ్ పెరగడం కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 85745 స్థాయిలో ప్రారంభమై తరువాత పెరిగింది. మొత్తం మీద ఈ రోజు మార్కెట్ ఒత్తిడి తగ్గి, కొంత పాజిటివ్ వాతావరణం ఏర్పడింది.






Leave a Reply