రంగనాథ్ పై కోర్టు ఆగ్రహం
రంగనాథ్ ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించారు.

బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీ లోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. అయినా హాజరు అవ్వకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు






Leave a Reply