NewsInn

News in a Click

పరిగిలో భూకంపం

వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో రాకంచెర్ల గ్రామంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.
భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసిన స్థానికులు.
గత రెండు నెలల క్రితం పరిగి మండలం బసిరెడ్డి పల్లి, రంగాపూర్ , సోమన్ గూర్తి‌, దేవనోన్ గూడా ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చింది.
మళ్లి భూకంపం రావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *