వరల్డ్ కప్ గెలవడంతో ఫ్రాంచైజీల ఆసక్తి
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్)
భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సాధించడంతో ఉమెన్ క్రికెటర్స్ కు భారీగా డిమాండ్ పెరిగింది. ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు కొంతమంది మహిళ క్రికెటర్లను కోట్ల రూపాయలు పెట్టి ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. క్రీడాకారులను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. వేలంలో క్రికెటర్లను కోట్లాది రూపాయలు ఇచ్చి తగ్గించుకున్నాయి.
1.స్మృతి మందాన-రూ.3.5 కోట్లు (ఆర్సీబీ)
2.దీప్తి శర్మ-రూ.3.2 కోట్లు (యూపీ వారియర్స్)
3.రీచా ఘోష్-రూ.2.75 కోట్లు (ఆర్సీబీ),
4.హర్మన్ ప్రీత్ కౌర్ -రూ.2.5 కోట్లు (ముంబై)
5.శిఖా పాండే-రూ.2.4 కోట్లు (యూపీ వారియర్స్)

- జెమిమా రోడ్రిగ్స్-రూ.2.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- షఫాలీ వర్మ -రూ.2.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్),
- శ్రీ చరణి-రూ.1.30 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్),
- అమన్జోత్ కౌర్-రూ.1 కోటి (ముంబై)
- .హర్లీన్ డియోల్ -రూ.50 లక్షలు (యూపీ వారియర్స్)
- స్నేహ రాణా-రూ.50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
- రాధ యాదవ్ -రూ.65 లక్షలు (ఆర్సీబీ),
- హైదరాబాద్ ఆల్రౌండర్ అరుంధతి రెడ్డి-రూ.75 లక్షలు (ఆర్సీబీ)






Leave a Reply