(హైదరాబాద్, న్యూస్ ఇన్)
జీవో 46 కు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారని,పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని పిటిషన్ దాఖలయింది.ఈ పిటిషన్ విచారిస్తూ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది . హైకోర్టు అభిప్రాయంతో ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది.గురువారం నుంచి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది మూడు విడుతలగా ఎన్నికలు జరిపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైకోర్టు స్టే కు నిరాకరించడంతోతో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.





Leave a Reply