రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
(అమరావతి, న్యూస్ ఇన్)

నైరుతి బంగాళాఖాతం దిత్వా తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాతీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి.అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరు, కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు అదనంగా మరో 3 బృందాలు సిద్ధం చేశారు




Leave a Reply