NewsInn

News in a Click

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

(అమరావతి, న్యూస్ ఇన్)

నైరుతి బంగాళాఖాతం దిత్వా తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాతీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి.అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరు, కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు అదనంగా మరో 3 బృందాలు సిద్ధం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *