NewsInn

News in a Click

ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక సంబరాలు

కుటుంబంలా కలిసి పనిచేయాలన్న సీఎం (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) అసెంబ్లీ స‌మావేవాల ముగింపు సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వం ప‌లు క్రీడా పోటీల‌ను నిర్వ‌హించింది. ముగింపు రోజున ఎమ్మెల్యేల‌తో సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను…

Read More

కర్ణాటకలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్

అసెంబ్లీలో సీఎం సిద్దరామ‌య్య ప్ర‌క‌ట‌న‌ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) క‌ర్నాట‌క‌లో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు,…

Read More

జనాభా భారం కాదు… ఇక భాగ్యం కావాలి

పాపులేషన్ మేనేజ్మెంట్ ముసాయిదా పై సీఎం చంద్రబాబు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

Read More

సికింద్రాబాద్-కాజీపేట మ‌ధ్య ప‌లు రైళ్ల ర‌ద్దు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సికింద్రాబాద్-కాజీపేట రైల్వే సెక్ష‌న్ల మ‌ధ్య ప‌లు రైళ్ల‌ను పాక్షికంగా ర‌ద్దు చేసింది. ప‌లు రైళ్ల‌ను దారి మ‌ళ్లిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. బీబీ…

Read More

తిరుమల ఆలయం చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం

టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు భక్తి లేదు టిడిపి హయాంలోనే కల్తీ నెయ్యికి బీజం పడింది వైయస్ జగన్ తీవ్ర ఆరోపణలు (అమరావతి, న్యూస్ఇన్) ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు…

Read More

ఢిల్లీ లిక్క‌ర్ కేసు కొట్టి వేసిన కోర్టు

క‌విత‌కు భారీ ఊర‌ట‌ (న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ కేసును కోర్టు కొట్టి వేసింది. కేసు విచారిస్తున్న సిబీఐ కోర్టు ఈ కేసులో…

Read More

పున‌ర్విక‌కు ఆరు కోట్ల ఆర్దిక స‌హాయం

మంత్రి నారా లోకేష్ (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) మంత్రి నారా లోకేష్ గత కొన్ని రోజులుగా చిన్నారి పునర్విక ఆరోగ్యం కోసం సోషల్ మీడియాలో లక్షలాది మంది ఒక మానవతా…

Read More

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే’లాజిస్టిక్’ యాప్ ఆవిష్క‌ర‌ణ‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) దక్షిణ మధ్య రైల్వే రైల్ పార్శిల్ లాజిస్టిక్ సేవ‌ల‌తో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు రెడీ అయింది.రైళ్ల ద్వారా పార్శిల్ ర‌వాణా చేసేందుకు ఎంచుకునే వినియోగదార్లకు ఇంటింటికీ…

Read More

న‌కిలీ వెబ్ సైట్ ల‌పై టీటీడీ హెచ్చ‌రిక‌

(తిరుమల,న్యూస్ఇన్‌) తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి పేరుతో వెబ్ సైట్లు ఏర్పాటు చేసి కొంత మంది ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని భ‌క్తులు ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని టీటీడీ…

Read More

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

రోజుకు 60 వేల మంది భక్తుల ప్రయాణం (తిరుమ‌ల‌,న్యూస్ఇన్) తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సు సేవలు) డిజిటల్ డిస్ప్లే…

Read More