NewsInn

News in a Click

హైదరాబాద్ లో కాల్పుల కలకలం

(హైదరాబాద్, న్యూస్ఇన్) నగరంలోని కోఠి ఎస్బిఐ ప్రధాన కార్యాలయం సమీపంలో ఏటీఎమ్ వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో రిషద్ అనే వ్యక్తి…

Read More

మ‌హిళ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండండి:స‌జ్జ‌నార్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పెరుగుతున్న బంగారం ధ‌ర‌లను దృష్టిలో ఉంచుకుని మ‌హిళ‌లు అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ అప్ర‌మ‌త్తం చేశారు. పోలీసు శాఖ త‌ర‌పున ప‌లు…

Read More
బ్రూవ‌రీస్ కేటాయింపులో కుంభ‌కోణ‌మే

బ్రూవ‌రీస్ కేటాయింపులో కుంభ‌కోణ‌మే

మాజీ మంత్రి హ‌రీష్ రావ్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ శాఖ‌లో మ‌రో కుంభ‌కోణానికి తెర‌లేపింద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ఆరోపించారు. తెలంగాణా…

Read More
ప్రేమ‌-పెళ్లి కి త‌ల్లి దండ్రుల‌ను లేపేసిన యువ‌తి

ప్రేమ‌-పెళ్లి కి త‌ల్లి దండ్రుల‌ను లేపేసిన యువ‌తి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) వికారాబాద్ జిల్లాలో విస్తుబోయే సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ నెల 24 వ‌తేదీ భార్య‌, భ‌ర్త‌లు మృతి చెంద‌డంతో అప్పుల బాధ భ‌రించ‌లేక ఆ ఇద్ద‌రు…

Read More

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు విద్యార్థులు మృతి (హైదరాబాద్,న్యూస్ఇన్) హైదరాబాద్ – మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది. 8 మంది తో కలిసి వెళుతున్న కారు…

Read More

ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన ద‌క్షిణ‌ మ‌ధ్య రైల్వే

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చి పోయే ప‌లు రైళ్ల‌ను బుధ‌వారం నుంచి వ‌చ్చే నెల 6వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేసిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే…

Read More

కాంగ్రెస్ పై పోరాటం చేయాల్సి వ‌స్తుంది

ప్రొఫెసర్ కోదండరాం ప్ర‌క‌ట‌న‌ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మున్సిప‌ల్ ఎన్నిక‌లు కాంగ్రెస్, మిత్ర ప‌క్షాల్లో అనుమానాలు రేపుతున్నాయి. ఎన్నిక‌లు ముంచుకొస్తున్నా కాంగ్రెస్ మిత్ర‌ప‌క్ష‌మైన తెలంగాణా సమితి పార్టీకి కాంగ్రెస్ సీట్ల…

Read More

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అశ్వినీ రాజ్ కుమార్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) దివంగత ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని పునీత్ రాజ్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగ‌స్వామ్యం అవుతున్నారు. పర్యావరణ…

Read More

మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు నోటీసులు

కేటిఆర్ రియాక్ష‌న్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ఫోన్ టాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్…

Read More
ఓటింగ్‌తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది

ఓటింగ్‌తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (హైదరాబాద్, న్యూస్ఇన్‌) బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలప‌డుతాయ‌ని ని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ…

Read More