NewsInn

News in a Click

తెలంగాణలో లక్ష రేషన్ కార్డులు రద్దు మీ కార్డు ఉందా లేదా తెలుసుకోండి

తెలంగాణలో లక్ష రేషన్ కార్డులు రద్దు మీ కార్డు ఉందా లేదా తెలుసుకోండి

రేషన్ కార్డు..పేదవారికి ఆహార భద్రత, కీలక పథకాలకు అర్హులుగా నిర్ధారించే కార్డు..కానీ కాల క్రమేణా రేషన్ కార్డు దుర్వినియోగం అవుతుంది.. అధికారులు లంచాలు తీసుకుని రేషన్ కార్డులు…

Read More

తాజ్ బంజారా ను సొంతం చేసుకున్న అరబిందో గ్రూప్

(హైదరాబాద్, న్యూస్ ఇన్) హైదరాబాద్ లో అరబిందో బోరి పెట్టుబడితో తాజ్ బంజారా హోటల్ ను సొంతం చేసుకుంది.అరబిందో గ్రూప్ యొక్క రియల్ ఎస్టేట్ విభాగం ఆరో…

Read More
గ్లోబల్ సమ్మిట్ ను సందర్శించిన విద్యార్థులు

గ్లోబల్ సమ్మిట్ ను సందర్శించిన విద్యార్థులు

(హైదరాబాద్, న్యూస్ ఇన్) రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల…

Read More
373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు

373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్ కనెక్ట్’ పేరుతో ఆర్టీసీ ప్లాన్ ఈ నెల నుంచే సేవలు ప్రారంభం (హైదరాబాద్, న్యూస్ ఇన్) హైదరాబాద్ లో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలు, కొత్త కాలనీల…

Read More

మంత్రి కొడుకుపై కేసు నమోదు…ఆ అధికారికి బదిలీ సత్కారం

(హైదరాబాద్,న్యూస్ ఇన్) కొన్ని రోజుల క్రితం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భూకబ్జా ఆరోపణలతో పూర్తి ఆధారాలతో భూ యజమానులు ఫిర్యాదు చేశారు. తమ భూమిని…

Read More

అంత్యక్రియలు చేయలేక… ఇంట్లోనే శవం

హృదయ విదారక ఘటన (హైద్రాబాద్,న్యూస్ఇన్) అనారోగ్యంతో మృతి చెందిన ఓ వృద్ధుడి అంత్యక్రియలు చేసేందుకు ఆ కుటుంబానికి ఆర్థిక సమస్యలు అడ్డంకిగా మారాయి. ఎవరికి చెప్పుకోలేక… అప్పులు…

Read More

దక్కన్ వుడ్స్,ట్రయల్స్ ద్వారా ఎకో టూరిజం

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు మొదలు పెడుతున్నాం మంత్రి కొండా సురేఖ (హైదరాబాద్,న్యూస్ఇన్) రాష్ట్రంలో విస్తరించి ఉన్న 7,200 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న రక్షిత వ‌న్యప్రాంతాలు, సహజసిద్ధమైన ప్రకృతి,…

Read More
దొంగలకు దొంగ ఆ పోలీస్

దొంగలకు దొంగ ఆ పోలీస్

హైదరాబాద్, న్యూస్ ఇన్ కంచె చేను మైసిందనేది పాత సామెత…. పోలీసులే దొంగలవుతున్నారన్నది కొత్త విధానం…. పోలీస్ స్టేషన్లో ఉంచిన విలువైన వస్తువులను పోలీసులే తస్కరిస్తూ పట్టుబడుతున్నారు.…

Read More
రూ.25 కడుతుంటే రూ. 2.49 లక్షలు పోయాయి..హైదరాబాద్‌లో  మోసం

రూ.25 కడుతుంటే రూ. 2.49 లక్షలు పోయాయి..హైదరాబాద్‌లో మోసం

సైబర్ మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డెలివరీ ఫీజు చెల్లిస్తున్నానని భావించి బంజారాహిల్స్‌కు చెందిన 59 ఏళ్ల వ్యక్తి ఏకంగా రూ. 2.49 లక్షలు కోల్పోయాడు. కొరియర్ కంపెనీ…

Read More

10 వ తేదీన ఓయుకు సీఎం రేవంత్

10 వ తేదీన ఓ.యూ.కు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి ప‌నుల‌పై నెలాఖరుకు తుది నిర్ణ‌యం ఓయూ అభివృద్ధి పై సీఎం ఎ.రేవంత్ రెడ్డి (హైదరాబాద్,న్యూస్ఇన్) హైద‌రాబాద్‌:…

Read More