NewsInn

News in a Click

నేటి రాశి ఫలాలు

మేషం వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారమున పెట్టుబదుల విషయంలో…

Read More

ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్

మలక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్రవాయుగుండం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఈరోజు తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.నైరుతి…

Read More

రికవరీ బంగారాన్ని మాయం చేసిన ఎస్ఐ

సర్వీస్ తుపాకీ మిస్సింగ్ -ఎస్ఐ అరెస్ట్తు తుపాకీ అమ్ముకున్నారని ఆరోపణలు ( హైదరాబాద్,న్యూస్ ఇన్ ) నేరస్తులనుంచి నుంచి రికవరీ చేసిన బంగారం పోలీస్ స్టేషన్ నుంచే…

Read More

ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

తేదీ:- 26, నవంబరు 2025సంవత్సరం:- శ్రీ విశ్వావసుఅయనం:- దక్షిణాయనంఋతువు:- హేమంతమాసం:- మార్గశీర్ష మాసము మాసంపక్షం:- శుక్ల పక్షంతిథి:- షష్ఠి రా.7.08 వరకువారం:- బుధవారం‌ (సౌమ్యవాసరే)నక్షత్రం:- శ్రవణం రా.9.50…

Read More

నేటి రాశిఫలాలు

తేదీ 26-11-2025, మార్గశిర శుద్ధ షష్ఠి, బుధవారం* మేషం:-(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)🦌🦌🦌వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన…

Read More

కూంబింగ్ ఆపండి – ఆయుధాల విరమణ తేదీని ప్రకటిస్తాం

ఆయుధాల విరమణపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు లేఖ రాశారు.గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మూడు రాష్ట్రాల మావోలు మెట్టు మరో మెట్టు దిగారు. మూడు…

Read More

అయోధ్యలో ధ్వజారోహణ వేడుక

శ్రీరామ జన్మభూమి ఆలయంలో ధ్వజారోహణ వేడుకకు సిద్ధం అవుతుంది. కొత్త మందిరం నిర్మాణం తర్వాత తొలిసారిగా ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగరవేయనున్నారు.…

Read More

ఒడిస్సాలో బస్ బోల్తా

20 మందికి గాయాలు సుబర్ణపూర్ నుండి భువనేశ్వర్ వెళ్తున్న రాత్రి బస్సు సుబర్ణపూర్ జిల్లాలోని సింగిజుబా గ్రామం సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది…

Read More

ప్లాస్టిక్ వ్యర్ధాలను డిస్పోజ్ చేసేందుకు త్వరలో విధాన నిర్ణయం

సర్కులర్ ఎకానమీ విధానాలను ప్రమోట్ చేయాలి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి తగ్గట్టుగా అనుమతులివ్వాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై సమీక్షలో సీఎం చంద్రబాబు అన్ని రకాల…

Read More

దుబాయి లో హత్యకు గురైన వ్యక్తిభార్యకు టీచర్ ఉద్యోగం

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, దుబాయి లో హత్యకు గురైన ఒక తెలంగాణ కార్మికుడి భార్యకు ప్రభుత్వం నిర్మల్ జిల్లాలో ప్రీ ప్రైమరీ టీచర్…

Read More