NewsInn

News in a Click

అభిషేక్ అదే ఫాం….సింగిల్ డిజిట్ కే ఔట్

–భారీ స్కోరు దిశ‌గా భార‌త్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న సంజు శాంస‌న్ (స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌) టీ-20 ప్ర‌పంచ క‌ప్ లో భార‌త జ‌ట్టు ఓపెనింగ్…

Read More

బీహార్ కు కొత్త సీఎం..బీజేపి నేత‌కు అవ‌కాశం..!

-కేంద్ర మంత్రిగా నితీష్ కుమార్ (న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) బీహార్ లో 10వ సారి ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు నిర్వ‌హ‌స్తున్న నితీష్ కుమార్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం బీజేపీతో…

Read More

ఫైన‌ల్స్ కోసం భార‌త్-ఇంగ్లాండ్ ల కీల‌క పోరు

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్స్ కు ఇప్ప‌టికే న్యూజీలాండ్ జ‌ట్టు చేరుకోగా మ‌రో జట్టు నేడు తేల‌నుంది. రెండో సెమీఫైన‌ల్స్ భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య…

Read More
తొలి సెమీస్ లో న్యూజీలాండ్ ఘ‌న విజ‌యం

తొలి సెమీస్ లో న్యూజీలాండ్ ఘ‌న విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌) ఐసీసీ టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ లో తొలి సెమీఫైన‌ల్స్ లో న్యూజీలాండ్ ద‌క్షిణాఫ్రికా పై ఘ‌న విజ‌యం సాధించింది. ప్రోటీస్ ముందుగా బ్యాటింగ్ చేసి…

Read More

క‌న్న‌డ రాజ‌కీయాల్లో ఫోన్ ‘ట్యాపింగ్’ క‌ల‌క‌లం

క‌ర్నాట‌క సీఏం సిద్దూ పై తీవ్ర ఆరోపణలు (బెంగుళూరు, న్యూస్ఇన్‌) తెలంగాణాలో గ‌త ప్ర‌భుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందంటూ రేవంత్ స‌ర్కార్ ఫోన్ ట్యాపింగ్ కేసును నిగ్గు…

Read More
ఐసీసీ టీ-20 ప్ర‌పంచ క‌ప్ సెమీఫైనల్స్ స్టార్ట్

ఐసీసీ టీ-20 ప్ర‌పంచ క‌ప్ సెమీఫైనల్స్ స్టార్ట్

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్) ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ పోటీలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. నాలుగు కీల‌క జ‌ట్టు సెమీఫైన‌ల్స్ లో అడుగు పెట్ట‌డంతో సెమీస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.…

Read More

యుద్ధం ఎఫెక్ట్… పెట్రోల్, డీజిల్ నో టెన్ష‌న్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి…

Read More
భార‌త్ – వీండీస్ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌క‌మే

భార‌త్ – వీండీస్ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌క‌మే

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) టీ-20 ప్ర‌పంచ క‌ప్ లో భార‌త జ‌ట్టు జింబాబ్వే పై భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నా మ‌రో గండం గ‌ట్టెక్కాల్సి ఉంది. కోల్ క‌త్తా…

Read More

కేజ్రీ వాల్ కంట త‌డి…. అవినీతి ప‌రులం కాదు

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైలులో పెట్టారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో సహా ఐదుగురిని జైలులో పెట్టారు. కేజ్రీవాల్ ఏనాడూ అవినీతికి పాల్పడలేదు.…

Read More

త‌మిళ నాట‌ వేగంగా మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌) త‌మిళ నాడులో ఎన్నిక‌ల రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి.మాజీముఖ్య‌మంత్రి ఓ.ప‌న్నీర్ సెల్వం డీఎంకే లో చేరారు.ముఖ్య‌మంత్రి స్టాలిన్ ను క‌లుసుకోవ‌డం, పార్టీలో చేరిపోవ‌డం వెంట వెంట‌నే జ‌రిగిపోయాయి.…

Read More