NewsInn

News in a Click

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది

బీజెపి అధ్య‌క్షులు ఎన్.రాంచంద‌ర్ రావ్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి, స్కాంల విషయంలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీల మధ్య…

Read More
మేడారం జాతర లో ప్రధాన ఘట్టం ఆవిష్కరణ

మేడారం జాతర లో ప్రధాన ఘట్టం ఆవిష్కరణ

మేడారం బయలుదేరిన సమ్మక్క తల్లి గాలిలో గన్ పేల్చడం తో బయలు దేరిన అమ్మవారు (మేడారం,న్యూస్ఇన్‌) చిలుకలగుట్ట వద్ద కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు…

Read More
కాక‌తీయ సంస్కృతిని చాటి చెప్పేలా  విమానాశ్ర‌యం

కాక‌తీయ సంస్కృతిని చాటి చెప్పేలా విమానాశ్ర‌యం

మంత్రి రామ్మోహ‌న్ నాయుడు విమాన‌యాన శాఖ‌కు మామునూరు భూముల అప్ప‌గింత‌ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధి కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

Read More
శ్రీవారి ల‌డ్డూల త‌యారీలో ర‌సాయ‌నాల నెయ్యి

శ్రీవారి ల‌డ్డూల త‌యారీలో ర‌సాయ‌నాల నెయ్యి

వైసీపీ అరాచకాలను ప్రజలకు చెబుదాము అర‌వ శ్రీధ‌ర్ పై త్రిస‌భ్య క‌మిటీ నిర్ణ‌య‌మే ఫైన‌ల్ (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైసీపీ హయాంలో…

Read More

పోలీసుల నిర్ణ‌యం అభినంద‌నీయం జ‌గ్గారెడ్డి

అమ్మాయిల‌ను వేధించే క్రిమిన‌ల్స్ కు భ‌యం అవ‌స‌రం (హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) తెలంగాణా పోలీసులు మ‌హిళ‌ల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త అభినంద‌నీయంగా ఉంద‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అభిప్రాయం…

Read More

శుక్రవారం, రాశి ఫలితాలు

మేషం వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆశించిన రీతిలో రాబడి ఉండదు. బంధు మిత్రులతో…

Read More

మ‌హిళ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండండి:స‌జ్జ‌నార్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పెరుగుతున్న బంగారం ధ‌ర‌లను దృష్టిలో ఉంచుకుని మ‌హిళ‌లు అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ అప్ర‌మ‌త్తం చేశారు. పోలీసు శాఖ త‌ర‌పున ప‌లు…

Read More
ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ (అమరావతి, న్యూస్ఇన్‌) ఏపీలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం…

Read More

2027 నాటికి బెంగుళూరు- విజయవాడ ఎకనామిక్ కారిడార్

రవాణా వ్యయం తగ్గించేలా రహదారి ప్రాజెక్టులు స‌మీక్ష‌లో చంద్రబాబు (అమరావతి,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు 2029 నాటికి…

Read More