
(హైదరాబాద్,న్యూస్ఇన్) ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు రాష్ట్రంలో ఇప్పుడు అందరిదృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ జిల్లాకు చెందిన మూడు ప్రధాన పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరు ఆయా పార్టీలకు…
Read More(హైదరాబాద్,న్యూస్ఇన్) యుద్ధవాతావరణం నేపత్యంలో రాష్ట్రంలో ఏర్పడిన గ్యాస్ కొరతపై బీఆర్ ఎస్ నిరసన వ్యక్తం చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ముందు గన్ పార్క్ దగ్గర పార్ట…
Read More
(హైదరాబాద్,న్యూస్ఇన్) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ డ్రగ్ కేసు లో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దాదాపు…
Read More
(హైదరాబాద్,న్యూస్ఇన్) ప్రభుత్వం తీసుకున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై వెనుకడుగు వేసేది లేదని సీఎం రేవంత్ రెడ్డి మరో సారి స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను అన్ని రకాలుగా…
Read More
(తిరుమల,న్యూస్ఇన్) తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు…
Read Moreమేషం కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత…
Read Moreతిథి : షష్ఠి సా 04.07 వరకు ఉపరి సప్తమివారం : మంగళవారం ( భౌమవాసరే )నక్షత్రం : రోహిణి రా 07.05 వరకు ఉపరి మృగశిరయోగం…
Read More
(హైదరాబాద్,న్యూస్ఇన్) తెలంగాణా క్యాబినెట్ సమావేశం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాల్ జరిగిన మంత్రి వర్గ సమావేశం…
Read More(హైదరాబాద్,న్యూస్ఇన్) రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కుంభకోణాలకు కేంద్రంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు నుంచి బియ్య ఎగుమతల వరకు కుంభకోణాలకు పాల్పడుతోందన్నారు.…
Read More(హైదరాబాద్,న్యూస్ఇన్) నెట్ వర్క్ మార్కెటింగ్ తో మూడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న క్యూనెట్ కార్యాలయాపై సీసీఎస్ పోలీసులు ఏక కాలంలో దాడులు జరిపారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో…
Read More