NewsInn

News in a Click

నేడేశ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో “శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును “శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి” గా పరిగణిస్తారు.…

Read More

పంచాయతీ ఎన్నికలకు సాయంత్రమే షెడ్యూల్

రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతుంది.ఈ సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది.సాయంత్రం ఆరు గంటల 15 నిమిషాలకు రాష్ట్ర ఎన్నికల…

Read More

కూంబింగ్ ఆపండి – ఆయుధాల విరమణ తేదీని ప్రకటిస్తాం

ఆయుధాల విరమణపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు లేఖ రాశారు.గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మూడు రాష్ట్రాల మావోలు మెట్టు మరో మెట్టు దిగారు. మూడు…

Read More

నేటి నుంచి సిఎం సమీక్ష సమావేశాలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ -2025 డిసెంబర్​ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్​…

Read More

అయోధ్యలో ధ్వజారోహణ వేడుక

శ్రీరామ జన్మభూమి ఆలయంలో ధ్వజారోహణ వేడుకకు సిద్ధం అవుతుంది. కొత్త మందిరం నిర్మాణం తర్వాత తొలిసారిగా ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగరవేయనున్నారు.…

Read More

రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద పద్ధతులు

​​ఆయుర్వేదం ప్రకారం, రోగనిరోధక శక్తి (వ్యాధి క్షమత్వ) అనేది కేవలం వ్యాధులతో పోరాడటం మాత్రమే కాదు, శరీరంలోని అన్ని ధాతువులు (కణజాలాలు) మరియు జీర్ణవ్యవస్థ (అగ్ని) బలంగా…

Read More

ఒడిస్సాలో బస్ బోల్తా

20 మందికి గాయాలు సుబర్ణపూర్ నుండి భువనేశ్వర్ వెళ్తున్న రాత్రి బస్సు సుబర్ణపూర్ జిల్లాలోని సింగిజుబా గ్రామం సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది…

Read More

ప్లాస్టిక్ వ్యర్ధాలను డిస్పోజ్ చేసేందుకు త్వరలో విధాన నిర్ణయం

సర్కులర్ ఎకానమీ విధానాలను ప్రమోట్ చేయాలి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి తగ్గట్టుగా అనుమతులివ్వాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై సమీక్షలో సీఎం చంద్రబాబు అన్ని రకాల…

Read More

మెరుగ్గా పౌర సేవలందించాలి

గ్రామసభల ఆమోదంతోనే పనులు… నరేగాకూ ఇదే నిబంధన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సమర్ధంగా ప్రజల్లోకి వెళ్లాలి వాతావరణం సహా 42 అంశాలతో త్వరలో అవేర్ యాప్…

Read More

దుబాయి లో హత్యకు గురైన వ్యక్తిభార్యకు టీచర్ ఉద్యోగం

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, దుబాయి లో హత్యకు గురైన ఒక తెలంగాణ కార్మికుడి భార్యకు ప్రభుత్వం నిర్మల్ జిల్లాలో ప్రీ ప్రైమరీ టీచర్…

Read More