NewsInn

News in a Click

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

రోజుకు 60 వేల మంది భక్తుల ప్రయాణం (తిరుమ‌ల‌,న్యూస్ఇన్) తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సు సేవలు) డిజిటల్ డిస్ప్లే…

Read More

ఇళ్లు కూల్చి గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టా…..!

తుషార్ గాంధీ (హైద‌రాబాద్,న్యూస్ఇన్) గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు పేరుతో మూసీ సుంద‌రీక‌ర‌ణ‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తుండ‌డం వివాదాస్ప‌ద అవుతోంది. బాధితులు త‌మ ఇళ్ల‌ను కూల్చి…

Read More

అర‌చేతిలో ఆర్టీసి స‌దుపాయాలు…..

ప్రారంభించిన స‌ర్కార్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం కోసం మీసేవ మీ టికెట్ మొబైల్” యాప్ ద్వారా సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.మంగళవారం సచివాలయంలో రవాణా శాఖ…

Read More

‘మూసీ’….. సుంద‌రీ….క ‘ర‌ణం’…..!

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) హైద‌రాబాద్ న‌గ‌రం న‌డి బొడ్డు నుంచి ప్ర‌వ‌హించే మూసీ ప్రాజెక్టు సుంద‌రీక‌ర‌ణ‌పై ప్ర‌భుత్వం త‌గ్గేదేలేద‌న్న చందంగా సంకేతాలు ఇస్తోంది. తొలివిడ‌తలో చేప‌ట్టే ప్రాజెక్టుపై మ‌రోకీల‌క…

Read More

ప‌రీక్ష‌ల నిబంద‌నలు…..కాస్త‌ స‌డ‌లింపు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో జరుగనున్న ఇంటర్ మీడియేట్ ఎస్.ఎస్.సి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రరీక్ష ప్రారంభం తర్వాత ఐదు నిమిషాల వరకు హాజరయ్యేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇంటర్,…

Read More

వేస‌విలో మంచినీటి ఎద్ద‌డి రాకుండా చూడాలి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాబోయే వేస‌వి కాలంలో రాష్ట్రంలోని గ్రామా్ల‌లో తాగునీటి స‌మ‌స్య రాకుండా చూడాల‌ని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. అధికారులు అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు.…

Read More

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వ‌ర్షాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)) వాతావ‌ర‌ణ శాఖ అంచచ‌నాలు నిజం అయ్యాయి. 22 వ తేదీ నుంచి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం…

Read More

హార్వర్డ్​ నుంచి ముఖ్యమంత్రికి ఆహ్వానం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) హార్వర్డ్ యూనివ‌ర్సిటీ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్​ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు…

Read More
రియ‌ల్ దోపిడికే ‘మూసీ’ సుంద‌రీక‌రణ‌

రియ‌ల్ దోపిడికే ‘మూసీ’ సుంద‌రీక‌రణ‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారిగా అవాతార‌మెత్తి దోపిడి చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్టును తెర‌పైకి తెస్తున్నార‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ఆరోపించారు.…

Read More
ప్రాజెక్టులు పూర్తి చేయాల‌నుంది..కానీ నిధుల కొర‌త‌

ప్రాజెక్టులు పూర్తి చేయాల‌నుంది..కానీ నిధుల కొర‌త‌

కాళేశ్వ‌రంను గాలికి వ‌దిలేయం సీఎం రేవంత్ రెడ్డి (వ‌రంగ‌ల్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలోని ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌ని ఉన్నా…త‌మ ప్ర‌భుత్వం నిధుల‌కొర‌త‌ను ఎదుర్కొంటుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని వ్య‌క్తం…

Read More