కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి
విజన్ డాక్యుమెంట్ పేరుతో చీటింగ్
(హైదరాబాద్, న్యూస్ఇన్)
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు గురించి విస్మరించి తెలంగాణా విజన్ డాక్యుమెంట్ పేరుతో చీటింగ్ చేసేందుకు సిద్ధం అవుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల గురించి ఏనాడైన సీఎం రేవంత్ రెడ్డిని మీరు అడిగారా అంటూ ప్రశ్నించారు.తుక్కుగూడ సభలో మ్యానిఫెస్టోను విడుదల చేసి వాటి అమలు గురించి ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకోకోవడం అంటే హామీలను మీరు గాలికి వదిలేసినట్లే భావించాల్సి ఉంటుదన్న అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. లేఖతో పాటు సోనియా గాంధీకి కాంగ్రెస్ ఎన్నిక సమయంలో ఇచ్చిన మ్యానిఫెస్టోను కూడా పంపించారు.
కిషన్ రెడ్డి రాసిన లేఖ






Leave a Reply