(హైదరాబాద్,న్యూస్ఇన్)
దేశంలో ఈ ఏడాది అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన భారతీయుల జాబితా వెలువడింది. మన దేశంలో క్రికెట్ కు ఉన్న కేజీ అంతా ఇంతా కాదు….వందకోట్ల మందికి పైగా క్రికెట్ ఆట గురించి తెలియని వారుండరు. దీంతో క్రికెటర్లకు సహజంగా ఇమెజ్ భారీగా పెరుగుతోంది. ఐ పీఎల్ క్రికెట్ ను మరింత ప్రజలకు మరింత చేరువ చేసింది. ఈ ఏడాది దేశంలో గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా యువసంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ఆరా తీశారు. మొత్తం 10 స్థానాలను కూడా క్రికెటర్లే ఆక్రమించుకున్నారు.

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో వెలుగుతున్న వారితో పాటు భవిష్యత్తు క్రికెట్ స్టార్లుగా భావిస్తున్న వారంతా ఈ జాబితాలో ఉన్నారు. మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ కు ఈ జాబితాలో ఐదో స్థానం దక్కించుకున్నారు.
2025లో గూగుల్ సెర్చ్ లో టాప్ 10 భారతీయులు
- వైభవ్ సూర్యవంశీ
- ప్రియాంష్ ఆర్య
- అభిషేక్ శర్మ
- షేక్ రషీద్
- జెమిమా రోడ్రిగ్స్
- ఆయుష్ మ్హత్రే
- స్మృతి మంధాన
- కరుణ్ నాయర్
- ఉర్విల్ పటేల్
- విఘ్నేష్ పుత్తూరు






Leave a Reply