NewsInn

News in a Click

అమరావతికి మరో 16,666 వేల ఎకరాలు

అమరావతికి మరో 16,666 వేల ఎకరాలు

రెండో విడ‌త ల్యాండ్ పూలింగ్

క్యాబినెట్ ఆమోదం

 

అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, రెండో విడత ల్యాండ్‌ పుల్లింగ్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలి దశలో రైతుల నుంచి 34 వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం, ఇప్పుడు మరో 16,666.5 ఎకరాలు సమీకరించనుంది. రైతులు స్వచ్ఛందంగా భూములను అందించేందుకు ముందుకు వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *