
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఐపిఎల్ ప్రారంభం నుంచి దాయది దేశమైన పాక్ ఆటగాళ్లకు ఐపిఎల్ లో అనుమతి ఇవ్వని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బంగ్లా ఆటగాళ్లపై కూడా అదే రిపీట్ చేస్తామన్న సంకేతాలు ఇస్తోంది. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ లోని హిందులపై వరుసగా జరుగుతున్న దాడులను హిందూసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.బీసీసీఐ బంగ్లా క్రికెటర్లను బహిష్కరించాలని ఫ్రాంచైజీల ముందు డిమాండ్ ఉంచుతున్నాయి.ఈ నేపథ్యంలో బంగ్లా స్టార్ క్రికెటర్ ముస్తాఫిజుర్ ను తొలగిస్తూ కేకే ఆరో యాజమాన్యంనిర్ణయంతీసుకుంది. ఐ పీఎల్ లో క్రికెట్ ఆడి భారీగా ఆదాయం పొందాలని భావిస్తున్న బంగ్లా క్రికెటర్లకు ఇదిపెద్దషాక్ గా మారంది. ఈ ఏడాది ఐపీఎల్లో రూ.9.20 కోట్లు పలికిన ముస్తాఫిజుర్ ఇక ఐపిఎల్ కూ దూరమైనట్లే.







Leave a Reply