
బౌలర్లపై విరుచుకు పడ్డ డేవిడ్ మిల్లర్, బ్రేవిస్,స్టబ్స్
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
సూపర్ 8 మ్యాచ్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా అంచనాలు తప్పినట్లే తొలి ఓవర్లలో కనిపించింది. రెండో ఓవర్ లోనే ఆ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ క్వింటన్ డికాక్ 2 ఓవర్ చివరి బంతికి కేవలం ఆరు పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తరు్వాత వెంటనే కెప్టన్ ఏయిడెన్ మార్కరమ్4 పరుగులు చేసి 12 పరుగుల వద్ద ఔటయ్యరు. మరో 8 పరుగులు జోడించిన తరువాత రియాన్ రికెల్టన్ వికెట్ కూడా దక్షిణాఫ్రికా కోల్పోయింది. 20 పరుగులకే కీలక వికెట్లు కోల్పోవడంతో దక్షిణా ఫ్రికా కష్టాల్లో పడింది. కానీ డేవిడ్ మిల్లర్,డివాల్డ్ బ్రేవిస్ లు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 20 పరుగల నుంచి వీరి భాగస్వామ్యం దాదాపు 100 పరుగులు జోడించారు 117 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రిక్ బ్రేవిస్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రేవిస్ 29 బంతుల ఎదుర్కొని 3 సిక్స్ లు, 3 ఫోర్ల సహాయంతో 45 పరుగులు చేసి శివం దుబే బౌలింగ్ లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు.

16వ ఓవర్లో 152 పరుగులకు దక్షిణా స్కోరు చేరుకున్న తరువాత డేవిడ్ మిల్లర్ వెనుదిరిగారు. మిల్లర్ 35 బాల్స్ ఎదుర్కొని 3 సిక్స్ లు, 7 ఫోర్ల సహాయంతో63 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔటయ్యారు. బ్రేవిస్, మిల్లర్ లు రాణించడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది. వీరిని కట్టడి చేసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు పెద్దగా విజయవంతం కాలేదు. బూమ్రా మినహా మిగిలిన బౌలర్లను సౌత్ ఆఫ్రికా బౌలర్లు లేక్క చేయలేదు. బూమ్రా 4 ఓవర్లలో కేవలం పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టారు. భారత స్పిన్నర్లు ఈ మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.వరల్డ్ నం.1 బౌలర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్నారు. వాత రియాన్ రికెల్టన్ వికెట్ కూడా దక్షిణాఫ్రికా కోల్పోయింది. 20 పరుగులకే కీలక వికెట్లు కోల్పోవడంతో దక్షిణా ఫ్రికా కష్టాల్లో పడింది. కానీ డేవిడ్ మిల్లర్,డివాల్డ్ బ్రేవిస్ లు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 20 పరుగల నుంచి వీరి భాగస్వామ్యం దాదాపు 100 పరుగులు జోడించారు 117 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రిక్ బ్రేవిస్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రేవిస్ 29 బంతుల ఎదుర్కొని 3 సిక్స్ లు, 3 ఫోర్ల సహాయంతో 45 పరుగులు చేసి శివం దుబే బౌలింగ్ లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు.16వ ఓవర్లో 152 పరుగులకు దక్షిణా స్కోరు చేరుకున్న తరువాత డేవిడ్ మిల్లర్ వెనుదిరిగారు.

మిల్లర్ 35 బాల్స్ ఎదుర్కొని 3 సిక్స్ లు, 7 ఫోర్ల సహాయంతో63 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔటయ్యారు. బ్రేవిస్, మిల్లర్ లు రాణించడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది. చివర్లో స్టబ్స్ 24 బంతుల్లో 44 పరుగులు సాధించడంతో సౌతాఫ్రికా 187 పరుగల స్కోరును చేరుకుంది. దక్షిణాఫ్రికా బాటర్లను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు పెద్దగా విజయవంతం కాలేదు. బూమ్రా మినహా మిగిలిన బౌలర్లను సౌత్ ఆఫ్రికా బౌలర్లు లేక్క చేయలేదు. బూమ్రా 4 ఓవర్లలో కేవలం పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టారు. భారత స్పిన్నర్లు ఈ మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.వరల్డ్ నం.1 బౌలర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్నారు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యతతో విజయం దక్కించుకుంది






Leave a Reply