NewsInn

News in a Click

వర్షాభావం పై మంత్రివర్గం ఆందోళన

వర్షాభావం పై మంత్రివర్గం ఆందోళన

(హైదరాబాద్,న్యూస్ ఇన్) వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది.వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో…

Read More

శనివారం -రాశిఫలాలు

మేషం ఉద్యోగ రంగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మరియు ఇంట్లో…

Read More
NEET లో మెరిసిన సాంఘిక సంక్షేమ విద్యార్థులు

NEET లో మెరిసిన సాంఘిక సంక్షేమ విద్యార్థులు

(హైదరాబాద్, న్యూస్ఇన్) నీట్ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు (TGSWREIS) మరోసారి జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు. జాతీయ అర్హత ప్రవేశ…

Read More
ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభం

ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభం

(హైదరాబాద్,న్యూస్ఇన్) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన, పారదర్శకమైన, క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం న్యూ ఎంప్లాయీస్…

Read More
గురుకులాలే ప్రభుత్వ ప్రతిష్ఠ… తొలి ప్రాధాన్యం

గురుకులాలే ప్రభుత్వ ప్రతిష్ఠ… తొలి ప్రాధాన్యం

(హైదరాబాద్, న్యూస్ఇన్‌) గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక…

Read More
సైబర్ నేరాలే అతి పెద్ద స‌వాల్-డీజీపీ సీవి ఆనంద్

సైబర్ నేరాలే అతి పెద్ద స‌వాల్-డీజీపీ సీవి ఆనంద్

(హైదరాబాద్,న్యూస్ఇన్‌) నేడు స‌మాజంలో జ‌రుగుతున్న సైబ‌ర్ నేరాలే పోలీసు శాఖ‌కు అతి పెద్ద స‌వాల్ విసురుతున్నాయ‌ని డీజీపీ సీవి ఆనంద్ అభిప్రాయ ప‌డ్డారు. రాష్ట్రంలో సైబర్ నేరాల…

Read More
సేఫ్ సిటీతో …. న‌గ‌రంలో మరింత భద్రత

సేఫ్ సిటీతో …. న‌గ‌రంలో మరింత భద్రత

(హైదరాబాద్, న్యూస్ఇన్‌) సేఫ్ సిటీ ప్రాజెక్టుతో న‌గ‌రంలో భ‌ద్ర‌త మ‌రింత క‌ట్టుదిట్టంగా మారుతుంద‌ని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా, సాంకేతిక…

Read More

రూ. 600ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

(హైద‌రాబాద్‌, న్యూస్ఇన్‌) బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబ‌రు 13లో బంజారా లేక్‌ను ఆనుకుని ఉన్న 3.63 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 600ల…

Read More
ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు ఉత్తర్వులు

ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు ఉత్తర్వులు

(హైదరాబాద్, న్యూస్ఇన్‌) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , వారి అర్హులైన కుటుంబ సభ్యులకు అందిస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

Read More