(హైదరాబాద్,న్యూస్ఇన్)
సొషల్ మీడియా వేదికల ద్వారా అపరిచితులు సులువుగా దగ్గరయ్యేందుకు అవకాశం ఉందని, ఇలా అమ్మాలకు దగ్గరయ్యే వాళ్లు అమ్మాయిలను మోసం చేస్తున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ మెచ్చరించారు. సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. స్నేహం పేరుతో దగ్గరై మోసం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని అమ్మాలని సీపీ హెచ్చరించారు. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో స్నేహం చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. సజ్జనార్ మాటలు మీరే వినండి….






Leave a Reply