(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణాధికారిగా ఉన్న సజ్జనార్ బీఆర్ ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు పంపారు. సిట్ అధికారిగా సజ్జనార్ కు ట్యాపింగ్ కేసు విచారించే అధికారం లేదని ప్రవీణ్ మీడియా సమావేశంలో ఆరోపించారు. సజ్జనార్ పై 7 కేసులు ఉన్నాయని, ఇలాంటి అధికారి విచారిస్తే ఆ కేసు ఎలా ఉంటుందో ఆర్ధం చేసుకోవాలన్న అభిప్రాయాన్నివ్యక్తంచేశారు.తనపై ఉన్న కేసుల వివరాలను రెండు రోజుల్లో ఇవ్వాలని నోటీసుల్లో సజ్జనార్ పేర్కొన్నారు.







Leave a Reply