దుష్టశక్తుల ప్రయత్నాలు జనసేనాని
(అమరావతి,న్యూస్ఇన్)
ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. పార్టీనేతలు క్రమశిక్షణతో ఉండాలని జనసేనాని చెసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నాలుగైదు రోజుల క్రితం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో పార్టీ ప్రస్తావించిన అంశాలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురౌతున్నాయి.పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని విడుదల చేసిన ఈ ప్రకటన తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మానసిక బలహీనతలు , వివాహేతర సంబంధాల రచ్చను పార్టీపై రద్దేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని ఆ ప్రకటనలో ఉన్న వ్యాఖ్యలపై సోషల్ మీడిలో భిన్న రకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు. జనసేన విడుదల చేసిన ప్రకటన యధావిధిగా….







Leave a Reply