(హైదరాబాద్, న్యూస్ఇన్)

నగరంలోని కోఠి ఎస్బిఐ ప్రధాన కార్యాలయం సమీపంలో ఏటీఎమ్ వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో రిషద్ అనే వ్యక్తి ఏటీఎం లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వస్తుండగా..అతన్ని ఫాలో అయిన దుండగులు , గన్ తో కాల్పులు జరిపి అరులక్షల నగదు ఎత్తుకెళ్లారు.ఈ కాల్పుల్లో రషీద్ కాలికి బులెట్ గాయం అయింది.రషీద్ ను హాస్పిటల్ కు తరలించి , ఘటన స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ ను సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు.




Leave a Reply