
(మహబూబ్ నగర్ ,న్యూస్ఇన్)
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక కార్పోరేషన్ తో పాటు 21 మున్సిపాల్టీల్లో పరోక్ష విధానంలో చైర్మన్, వైస్ ఎన్నికలు పూర్తయ్యాయి. కార్పోరేషన్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా 21 మున్సిపాల్టీల్లో రెండు బీఆర్ ఎస్, రెండు బీజేపీలు చైర్మన్ స్థానాలను దక్కించుకున్నాయి. ఒక స్థానం సాంకేతికంగా ఫార్వర్డ్ బ్లాక్ విజయం దక్కించుకున్నా….ఆమున్సిపాల్టీ లో మంత్రి జూపల్లికి ఉన్న సాన్నిహిత్యంతో వారంతా కాం్గస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో 21 మున్సిపాల్టీల్లో 17 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంది. ఆయా మున్సిపాల్టీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్న వారి జాబితా…..







Leave a Reply