
మూడు రోజుల సదస్సుకు హాజరు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూడు రోజుల పాటు జరిగే ముంబై క్లైమెట్ వీక్ లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబాయికి వెళ్లారు. మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ఆహ్వానం మేరకు సీఎం ఈ సదస్సుకు హాజరువుతున్నట్లు సీఎంఓ కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది.రేపు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి, హైదరాబాద్ ప్రగతి, పరిపాలన సంబంధిత అంశాల్లో రాష్ట్రం సాధించిన పురోగతిని సీఎం సదస్సులో వివరించనున్నారు. మంగళవారం ఈ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు సదస్సు జరుగనుంది. ముంబై క్లైమేట్ వీక్ పేరుతో మహా రాష్ట్ర ప్రభుత్వం, ముంబై కార్పోరేషన్ సంయుక్తంగా ఈ సదస్సు ను నిర్వహిస్తోంది.బంద్రా కుర్లా కాంప్లెక్స లోని జియో కన్వన్షన్ సెంటర్ లో ఈ సదస్సు జరుగనుంది.




Leave a Reply