- వీక్షించిన రాష్ట్రపతి ముర్ము
( అమరావతి,న్యూస్ఇన్)
విశాఖలో నావికా దళం ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ ఫ్టెస్టివల్ ను భారత రాష్ట్రపతి ద్రౌపది మర్ము విక్షించారు. విశాఖ చేరుకున్న ఆమె నావిక దళం నిర్వహించిన ఫ్లీట్ లో 71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సహా పలువురు పాల్గొన్నారు.
ఈ ఫ్లీట్ కు సంబంధించిన దృష్యాలు…..



















Leave a Reply