(హైదరాబాద్, న్యూస్ ఇన్)
హైదరాబాద్ లో అరబిందో బోరి పెట్టుబడితో తాజ్ బంజారా హోటల్ ను సొంతం చేసుకుంది.
అరబిందో గ్రూప్ యొక్క రియల్ ఎస్టేట్ విభాగం ఆరో రియాలిటీ, హైదరాబాద్లోని ల్యాండ్మార్క్ హోటల్ గా గుర్తింపు ఉన్న తాజ్ బంజారా ఆస్తిని ₹315 కోట్లకు కొనుగోలు చేసిందని ప్రాప్స్టాక్ తెలిపింది.

ఈ భవనం బంజారా హిల్స్లో 16645 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో ఉంది.
నిర్మాణ ప్రాంతం 1.2 లక్షల చదరపు అడుగులు గా ఉంది. దీనిని రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు స్టాంప్ డ్యూటీ ₹17.3 కోట్లు చెల్లించింది. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో…. ఈ బారీ డీల్ రియల్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.





Leave a Reply