(హైదరాబాద్,న్యూస్ఇన్)
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-కాజీపేట రైల్వే సెక్షన్ల మధ్య పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. పలు రైళ్లను దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకుంది. బీబీ నగర్ – పగిడి పల్లి మధ్యలో రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకును్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు.
రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…..



Leave a Reply