
(హైదరాబాద్,న్యూస్ఇన్)
నగరంలోని బేగంపేటో ఉన్న వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు మేయిల్ అందింది. కార్యాలయంలో ఆర్డీ ఎక్స్ బాంబులు అమర్చామని మేయిల్ సారంశం. ఈ మేయిల్ పరిశీలించిన వాతావరణ శాఖ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డాగ్ స్క్యాడ్ ఐఎండీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే ఇది కేవలం భయభ్రాంతులకు గురిచేసేందుకు అగంతకులు మేయిల్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.


Leave a Reply