
(హైదరాబాద్,న్యూస్ఇన్)
నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ ఐ లు కలిసి లక్ష రుపాయాల లంచం తీసుకుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడ్డారు. ఫిర్యాదు దారుడి నుంచి 41 సెక్షన్ కింద ప్రత్యర్థికి నోటీసులు ఇస్తామన్న ఒప్పందం మేరకు ఎస్ ఐ లు లక్ష రుపాయాల లంచం డిమాండ్ చేశారు. ఎస్ ఐ లుగా పనిచేస్తున్న బాబునాయక్, ప్రమోద్ లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు.


Leave a Reply