
( హైదరాబాద్,న్యూస్ఇన్)
ఇరాన్- అమెరికా, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుధ్దాన్ని ఆపేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆమెరికాలో వెళ్లారు. ట్రంప్ ఉండే మియామిలో ఆయన ఉంటూ తాజా పరిణామాలపై వీడియోను విడదుదల చేశారు. ఆమెరికా అధ్యక్షులు ట్రంప్, ఇరాన్ నేతలతో కూడా తన సంప్రదింపులు జరిపానని యుద్ధం ఆపేందుకు ట్రంప్ రెడీగా ఉన్నారని చెప్పారు. అయితే ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతాన్యూహు మాత్రం అంగీకరించడం లేదని నేతన్యూహును ఒప్పించేలా ప్రార్థనలు చేసి వీలైనంత త్వరలో శాంతి స్థాపిస్తానని పాల్ వీడియో సందేశంలో పేర్కొ్నారు.
కేఏ పాల్ విడుదల చేసిన వీడియో సందేశం…



Leave a Reply