NewsInn

News in a Click

మాదాపూర్ లో హ్య‌ష్ అయిల్ క‌లకలం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌స)

న‌గ‌రంలోని మాదాఫూర్ ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వ‌హించి డ్ర‌గ్స్, హ్య‌ష్ అయిల్ స్వాధీనం చేసుకున్నారు. కారు మెకానిక్ గా ఉన్న దినేష్ వీడ్ అయిల్ విక్ర‌యిస్తున్న‌ట్లు స‌మాచారం అందుకున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్ ప‌ట్టుకోవాల‌ని వేచి చూశారు. దినేష్ద‌గ్గ‌ర వీడ్ అయిల్ఉంద‌ని ఖ‌రారు చేసుకున్న పోలీసులు దాడులు చేసి 920 గ్రామాఉల డ్ర‌గ్ ( ఆయిల్)ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుందుని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. ఈ కేసులో మ‌రో ఐదు గురికి ప్ర‌మేయం ఉంద‌ని పోలీసులు గుర్తించారు. వారి కోపం పోలీసులు గాలిస్తున్నారు. ఈ డ్ర‌గ్ స‌ర‌ఫ‌రా చేసిన పెడ్ల‌ర్ ప్ర‌వీణ్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వీడ్ కొనుగోలు దారులుగా పోలీసులు యూసుఫ్,ర శ‌ర‌త్, విన్ని, చందు ల‌తో పాటు మ‌రొక‌రిని గుర్తించారు. వారి కోసం గాలింపు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *