NewsInn

News in a Click

భ‌ద్రాచ‌లంలో ఓ విషాదం-విద్యార్థుల గ‌ల్లంతు

(ఖ‌మ్మం, న్యూస్ఇన్‌)

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం భద్రాచ‌లంలో విషాదం చోటు చేసుకుంది. రాముల వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన విద్యార్థులు గోదావ‌రిలో స్నానానికి వెళ్లి గ‌ల్లంత‌య్యారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు గోదావ‌రి న‌దిలో స్నానం కోసం అని దిగారు. న‌ది ఉధ్ర‌తిని అంచ‌నా వేయ‌లేక‌పోయిన విద్యార్థులు ఐదుగురు విద్యార్థులు గ‌ల్లంత‌య్యారు. వీరంతా అమ‌ర‌వ‌తిలోని ఎస్ ఆర్ ఎం క‌ళాశాల‌లో బీటెక్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నారు. గ‌ల్లంతైన విద్యార్థుల

గోకతేజ ఉయ్యురు (ఏపీ)
నవదీప్ ఉయ్యురు (ఏపీ)
పాశం సతీష్ కుమార్ మదనపల్లి (ఏపీ)
చారుగుండ్ల శ్రీకర్ భద్రాచలం (తెలంగాణ)
పొడిచేటి అభిరామ్ భద్రాచలం (తెలంగాణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *