(హైదరాబాద్, న్యూస్ఇన్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్ లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు సీఎం రేవంత్రెడ్డి హాజరు కానున్నారు.
ఓటుకు నోటు కేసులో బెయిల్ షరతుల మేరకు కోర్టు అనుమతి కోరిన సీఎం రేవంత్రెడ్డి.
రూ.10వేల పూచీకత్తుతో సీఎం రేవంత్రెడ్డికి పాస్పోర్టు ఇచ్చేందుకు అనుమతిస్తూనే
మార్చి 3లోగా పాస్పోర్టు తిరిగి అప్పగించాలని ఏసీబీ కోర్టు ఆదేదించింది.



Leave a Reply