NewsInn

News in a Click

రాష్ట్రంలో వెలుగులోకి పాన్ ఇండియా మోసం

ఈ-కామ్ డెలివరీ పేరిట

(హైదరాబాద్,న్యూస్ ఇన్)

డల్లాస్ ఈ కామ్ ఇన్ఫో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చీటింగ్..ఈ-కామర్స్ డెలివరీ కంపెనీ ప్రాంచైజీల పేరిట రూ. వందల కోట్లు కొల్లగొట్టిన ముఠా..పిన్‌కోడ్, జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిల్లో ప్రాంఛైజీలకు రూ.1.5లక్షల-రూ.32.5లక్షల వరకు వసూళ్లు..రాష్ట్రంలో ప్రాంచైజీలు ఇస్తామంటూ దాదాపు రూ.3 కోట్ల వసూలు.

.ఫ్రాంచైజీలు ఇస్తామంటూ దేశవ్యాప్తంగా 2వేల మంది నుంచి వందల కోట్లు వసూలు చేసిన ముఠా.ఈ కంపెనీలో రవిచౌదరి, అరుణ్‌కుమార్‌దాస్, వి.ఎస్.శివరాంసింగ్ డైరెక్టర్లుగా ఉంటూ మోసాలు..గతంలో ముఠా సూత్రధారి రవిచౌదరిని అహ్మదాబాద్‌లో అరెస్టు చేసిన అక్కడి పోలీసులుహసన్‌పర్తి వాసి గణేశ్‌, మరికొందరి ఫిర్యాదుతో 17 మందిపై తెలంగాణ సీఐడీ కేసు నమోదుజ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న రవిచౌదరిని పీటీ వారంట్‌పై తీసుకొచ్చే ప్రయత్నాల్లో సీఐడీ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *