
వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో రాకంచెర్ల గ్రామంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.
భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసిన స్థానికులు.
గత రెండు నెలల క్రితం పరిగి మండలం బసిరెడ్డి పల్లి, రంగాపూర్ , సోమన్ గూర్తి, దేవనోన్ గూడా ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చింది.
మళ్లి భూకంపం రావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.



Leave a Reply