
(తిరుమల, న్యూస్ఇన్)
పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల ఇటీవల పుట్టిన రోజు వేడుకులు జరుపుకునేందుకు దివ్వెల మాధురి, తనూజ అనే ఇద్దరు వచ్చారు. ఈ సందర్బంగా బర్త్ వేడుకలు నిర్వహించిన అనంతరం రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధం ఉంది. దివ్వెల మాధురి, తనూజలపై చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ పోలీసులుకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.


Leave a Reply