NewsInn

News in a Click

పీ ఏం ఓ పేరు ఇక సేవాతీర్థ్

రాజ్ భ‌వ‌న్ ఇక లోక్ భ‌వ‌న్ ( హైద‌రాబాద్, న్యూస్ ఇన్)దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ఇంకా బ్రిటిష్ వారి పాల‌న ప్ర‌భావం పూర్తిగా పోలేదు.…

Read More

పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి

విజన్ తోనే అభివృద్ధి కోకాపేట భూముల ధరలే దీనికి ఉదాహరణ ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావ‌రి పుష్క‌రాల‌కు ముందుగానే పోల‌వరం ప్రాజెక్టు పూర్తి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు…

Read More

స‌మంత పెళ్లితో సంభూత శుద్ది హాట్ టాపిక్

( హైద‌రాబాద్, న్యూస్ఇన్) ప్ర‌ముఖ క‌థానాయిక స‌మంత కొత్త జీవితాన్ని ఆరంభించింది. ఫ్యామిలీ మెన్ డైరెక్ట‌ర్ రాజ్ నిడిమోరుతో క‌లిసి కొత్త వివాహ‌బంధంలో అడుగు పెట్టింది. సోమ‌వారం…

Read More

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు భారీగా న‌మోదు

ముగిసిన న‌మోదు ప్ర‌క్రియ‌ డిప్ ద్వారా మంగ‌ళ‌వారా కేటాయింపు (అమ‌రావ‌తి, న్యూస్ఇన్) వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్బంగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పెద్ద ఎత్తున ఆన్ లైన్…

Read More

ఏపీకి చేరుకున్న అనుమానాస్పద పడవ

(అమరావతి,న్యూస్ఇన్) ఎచ్చెర్ల మండలం వద్దకు అనుమానాస్పద పడవ ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు స్థానిక మత్స్యకారులు గుర్తించారు. సముద్రంలో పడవ చెడిపోయిన తర్వాత 20 రోజులుగా కొట్టుకుపోతున్న 13 మంది…

Read More

మత్స్యకారులు వేటకు వద్దు

(అమరావతి, న్యూస్ఇన్) నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్న దిత్వా తుఫాన్ కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు…

Read More

శ్రీవారి ద‌ర్శ‌నానికి రికార్డు స్థాయిలో భ‌క్తుల న‌మోదు

వైకుంఠ ద్వార దర్శనం – E-DIP 70 ల‌క్ష‌ల మంది న‌మోదు చేసుకునే అవ‌కాశం (అమ‌రావ‌తి, న్యూస్ఇన్) తిరుమ‌ల వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం కోసం పెద్ద ఎత్తున…

Read More

కార్తీక దిపోత్స‌వం – ప్రత్యేక రైళ్లు

తిరువాణ‌మ‌లై భ‌క్తులకు అందుబాటులో (హైద‌రాబాద్, న్యూస్ఇన్) తిరువణ్ణామలై కార్తీక దీపం సందర్భంగా ఈ నెల 3, 4 తేదీల్లో దక్షిణ రైల్వే 15 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు…

Read More

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (అమరావతి, న్యూస్ ఇన్) నైరుతి బంగాళాఖాతం దిత్వా తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు…

Read More

అమరావతిలో బ్యాంకులు భీమా కంపెనీలు

(అమరావతి,న్యూస్ ఇన్) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వం 15 జాతీయ బ్యాంకులు,.భీమా కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ వ్యవహార తీరుతో ఆగిపోయిన అమరావతి…

Read More