(తిరుమల,న్యూస్ఇన్) తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు…
Read More

(తిరుమల,న్యూస్ఇన్) తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు…
Read More(హైదరాబాద్,న్యూస్ఇన్) నెట్ వర్క్ మార్కెటింగ్ తో మూడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న క్యూనెట్ కార్యాలయాపై సీసీఎస్ పోలీసులు ఏక కాలంలో దాడులు జరిపారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో…
Read More
(హైదరాబాద్,న్యూస్ఇన్) మూడు దశాబ్దాల క్రితం చేసిన విజన్ ఇప్పుడు ప్రతిఫలాలను ఇస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో అమలు చేసిన ఐటీ, టెక్నాలజీ, విద్యుత్…
Read More
-టీటీడీ కీలక నిర్ణయం (తిరుమల, న్యూస్ఇన్) ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానములు సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా హిందువుల ఆలయాలకు మైక్…
Read More
(హైదరాబాద్,న్యూస్ఇన్) దక్షిణ మధ్య రైల్వే పరిధిలో టికెట్ లేకుండా ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. జనరల్ బోగీలు ప్రజల అవసరాలకు అనుగుణంగా లేకపోయినా….రిజర్వ్ డ్…
Read More
(తిరుమల,న్యూస్ఇన్) నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్బంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో సహా దర్శనం చేసుకున్నారు. శనివారం ఉదయం…
Read More(శ్రీశైలం, న్యూస్ఇన్) పవిత్ర పుణ్యక్షేత్రంలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగు చూసింది. ఆలయ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ఓ భక్తులు మొబైల్…
Read More(ఖమ్మం, న్యూస్ఇన్) ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. రాముల వారి దర్శనానికి వచ్చిన విద్యార్థులు గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు…
Read More(అమరావతి, న్యూస్ఇన్) రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు…
Read More(హైదరాబాద్,న్యూస్ఇన్) రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజులుగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి. వేసవి ప్రారంభంలోనే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ…
Read More