NewsInn

News in a Click

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

(హైదరాబాద్, న్యూస్ఇన్)

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజుని నియమించిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. సీఎం ఓ పై కూడా ఈ బదిలీల ప్రభావం పడింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్. శ్రీధర్ నియమితులయ్యారు.
ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డి: అజిత్ రెడ్డిని సీఎంఓ (CMO) నుండి బదిలీ చేసి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా నియమించారు.


టెక్స్‌టైల్స్ శాఖ అదనపు బాధ్యతలు: ఐఏఎస్ అధికారి సవ్యసాచి ఘోష్‌కు టెక్స్‌టైల్స్ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు.
అటవీ, జీఏడీ శాఖల నియామకాలు: అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా శైలజా రామయ్యర్, సాధారణ పరిపాలన శాఖ (GAD) ప్రధాన కార్యదర్శిగా నదీమ్ నియమితులయ్యారు.
విపత్తు నిర్వహణ, పర్యాటక శాఖలు: విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, పర్యాటక శాఖ డైరెక్టర్‌గా విద్యాసాగర్ నియమించబడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *