(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణలో పాఠశాలలకు ఈనెల 15వ తేదీ వరకు సెలవులను ఉపయోగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 12 వ తేదీన పాఠశాలలు తెరవాల్సి ఉంది అయితే 13, 14వ తేదీలు రెండవ శనివారం , ఆదివారం వస్తుండడంతో ప్రభుత్వం సోమవారం నుంచి విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ కార్యదర్శి నికల్లో ఎందుకు సంబంధించిన ఉత్తర్వులు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో మరో మూడు రోజులపాటు విద్యార్థులకు అదనంగా సెలవులు దక్కినట్లు అయింది. 12వ తేదీ శుక్రవారం కావడం, 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం కావడంతోనే ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవుగా నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరో మూడు రోజులు అదనంగా సెలవు దక్కినట్లు అయ్యింది.












Leave a Reply