
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటనకు రానున్నారు. దాదాపు 8 వేల కోట్ల రుపాయాల అభివృద్ధి పనులకు మోడీ ప్రారంభం చేయనున్నారు.ప్రధాని పర్యటనపై మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా ఇప్పటికే మొదటి విడత పూర్తి కానున్నాయి. దీంతో స్టేషన్ ను ప్రారంభిస్తారు. హైదరాబాద్ మెట్రో రైల్ ను యదగిరి గుట్ట వరకు పొడగించే పనుకు ప్రధాని మోడీశ్రీకారం చుడుతారు. ఇప్పటికే ఈ పనులు మొదలయ్యాయి. మెగా టెక్స్ టైల్ పార్క పనులు కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.








Leave a Reply