(హైదరాబాద్, న్యూస్ఇన్)
సైబర్ మోసం కేసులో ఫిర్యాదిదారుడి కుటుంబ సభ్యులను, స్నేహితులను ఇరికించకుండా ఉండేందుకు పోలీసు శాఖకు చెందిన ఓ అధికారి భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టు బడ్డారు. ఓ ఫిర్యాదు దారు నుండి ఏ.ఓ రూ.9 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఇప్పటికే ఫిర్యాదిదారుడి నుండి రూ.5,00,000/- లంచం తీసుకున్నారు.
మిగిలిన రూ.4.లక్షల కోసం ఫిర్యాదిదారుడిని మళ్లీ డిమాండ్ చేసి, బెదిరించారు.దీంతో బాధితులు ఏసీబీ ను ఆశ్రయించారు.ఏసీబీకి చెందిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) బృందం అతడిని తన కార్యాలయంలో అదుపులోకి తీసుకుంది.
నివాసంలో కూడా సోదాలు…
ఈ సోదాల సమయంలో, లెక్కలో చూపని రూ. 13,00,000/- నగదు, బంగారు ఆభరణాలు మరియు కొన్ని ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏఓ ఆస్తులకు సంబంధించి తదుపరి ధృవీకరణ











Leave a Reply