(పాలమూరు, న్యూస్ఇన్)
పాలమూరు అధ్యయన వేదిక
రాఘవ చారి జే ఏ సి అద్వర్యంలో
ఈ నెల అయిదవ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటన సందర్బంగా పాలమూరు పెండింగ్ ప్రాజెక్ట్ లకు నిధులు మంజూరు చేసి వాటిని తక్షణమే పూర్తి చెయ్యాలని
అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి డిమాండ్ చేసారు.
అంతే కాకుండా పెండింగ్ ప్రాజెక్ట్ ల పై జరుగుతున్న నిర్లక్ష్యాన్ని,సమగ్ర స్వరూపాన్ని వినతి పత్రం ద్వార వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జే ఏ సి సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.













Leave a Reply