NewsInn

News in a Click

ఆదాయానికి మించి ఆస్తులు- ఏసీబీ దాడులు

R & B ENC Mohan Nayak

(హైదరాబాద్, న్యూస్ఇన్)

తెలంగాణలో మరోసారి ఏసీబీ అధికారుల దాడులు అవినీతి అధికారులు కలకలం రేపుతున్నాయి. వరుసగా ఏసీబీ అధికారుల వలలో అవినీతి అధికారులు చిక్కుతున్నారు. తాజాగా ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) మోహన్ నాయక్ నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మోహన్ సన్నిహిత కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ సోదరులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు ఈ ఉదయం ఏకకాలంలో మోహన్ నాయక్ తో పాటు అతని సమీప బంధువుల ఇళ్లల్లో శోధాలు జరుపుతున్నారు. ఇప్పటికే వందలాది కోట్ల రూపాయల విలువచేసే అక్రమ ఆస్తులను మోహన్ నాయక్ కూడా పెట్టారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అధికారుల సోదాలు పూర్తయిన తర్వాత మోహన్ నాయక అక్రమాస్టులపై అధికారికంగా ఎసిబి ప్రకటన చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *