అమ్మినా సైలెంట్ గా ఉండకండి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రభుత్వం నిషేధించిన చైనా మంజా అమ్మినా చూస్తూ ఊరుకోవవద్దని పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర పోలీస్ కమిషన్ సజ్జన్నార్ కోరారు. చైనీస్ మాంజ గురించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విజ్ఙప్తి ని నగర పోలీస్ కమిషనర్ చేశారు. నాలుగైదు రోజుల్లో వరుసగా చైనీస్ మంజాతో ప్రమాదాలు జరుగుతుండడంతో పోలీసులు ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారించారు. ఇప్పటికే పలు చోట్ల పోలీసులు దాడులు చేసి చైనీస్ మంజాను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఇది కొనుగోలు చేసి వాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు….





Leave a Reply